News May 11, 2024
రాజమండ్రిలో బీజేపీ, వైసీపీ హోరాహోరీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి పోటీ చేస్తున్న లోక్సభ స్థానం రాజమండ్రి. 1998, 1999లో ఇక్కడ BJP గెలిచింది. టీడీపీ, జనసేన సపోర్ట్తో ఎలాగైనా ఈ సీటుని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ప్రయత్నిస్తోంది. ఇటు BC నేత గూడూరు శ్రీనివాస్ని YCP బరిలోకి దింపింది. కాగా ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీలుస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


