News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 28, 2026
పంటలకు పురుగుల బెడద.. నివారణ ఎలా?

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రధాన పంటలకు చీడపీడల బెడద పెరిగింది. మామిడిలో తేనెమంచు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో తామర పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగుల ఉద్ధృతి పెరిగింది. జీడిమామిడిలో టీ దోమ, మినుములో కాండం ఈగ సమస్య ఎక్కువైంది. వీటిని సకాలంలో కట్టడి చేయకుంటే ఈ పంటలకు తీవ్ర నష్టం తప్పదు. ఈ పురుగులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 28, 2026
WPL: ఒకే ఓవర్లో 4, 4, 4, 4, 1, 6

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. నిన్న గుజరాత్తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్(9 ఫోర్లు), స్నేహ్ రాణా(3 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. 17వ ఓవర్లో తొలి 4 బంతుల్లో నికీ ఫోర్లు బాదగా, చివరి బంతిని రాణా సిక్సర్గా మలిచారు. 19వ ఓవర్లో రాణా తొలి 3 బంతుల్లో 6, 4, 4 బాదారు. ఐదో బంతిని నికీ ఫోర్ కొట్టారు. కానీ చివరి ఓవర్లో తడబడి <<18979077>>మ్యాచును<<>> చేజార్చుకున్నారు.
News January 28, 2026
రూ.90వేల జీతంతో AWEILలో ఉద్యోగాలు

అడ్వాన్స్డ్ వెపన్స్& ఇక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (<


