News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 6, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 6, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ఎక్కడ నమోదు చేస్తారు? ఏ పత్రాలు కావాలి?

తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణా అధికారి(AEO) ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లిస్తే నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. దీని కోసం ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. వీటిని తీసుకొని రైతులు పైన సూచించిన కేంద్రాలకు వెళ్లాలి.
News February 6, 2026
ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే..?

లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పొందాలంటే ఈ సూత్రాలు పాటించాలి.
1.పాత, పనికిరాని వస్తువులను తొలగించి ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. 2.నిత్య దీపారాధనతో ఇంటి ప్రతికూలత తొలగి దైవిక కాంతి పెరుగుతుంది. 3.శుక్ర, మంగళవారాల్లో పూజలు, ధూపం వేయడం శుభప్రదం. 4.నిశ్చలమైన భక్తితో దైవ ప్రార్థన చేయాలి. ఫలితంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 5.శుభ్రత, వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.


