News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 21, 2026
MHBD: నేటి నుంచి జంతుగణన!

జిల్లాలో జంతు సంపాదన శాస్త్రీయంగా అంచనా వేసే దిశగా అటవీ శాఖ బుధవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ పరిధిలో గణన ప్రారంభం కానుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జంతువుల లెక్కింపు కార్యక్రమం ఈసారి నూతన AI టెక్నాలజీతో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్ విధానాలను వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.


