News December 17, 2024
20 మంది పార్టీ ఎంపీలకు బీజేపీ నోటీసులు!

జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుండడంతో పార్టీ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది. అయితే, మంగళవారం సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన ఓటింగ్కు 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దీంతో విప్ను ధిక్కరించిన సభ్యులందరికీ నోటీసులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కీలక సమయంలో సభకు రాకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
Similar News
News November 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 25, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 25, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 25, 2025
SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.


