News June 4, 2024
తూర్పు భారతంలో బీజేపీ లీడింగ్

ఒడిశా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఒడిశాలో 14 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో బీజేడీ, ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బిహార్లో ఎన్డీఏ కూటమి మెజార్టీలో కొనసాగుతోంది. ఝార్ఖండ్లోనూ 8 స్థానాల్లో NDA కూటమి ముందంజలో ఉంది.
Similar News
News February 2, 2026
నాగర్కర్నూల్ జిల్లాలో 1,251 టన్నుల యూరియా నిల్వలు

జిల్లాలో ప్రస్తుతం 1,251 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు 27,858 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 29 వేల టన్నులు అవసరమవుతాయని పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ పారదర్శకగా, విజయవంతంగా జరుగుతోందని కలెక్టర్ వివరించారు.
News February 2, 2026
అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్తో భారత్ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.
News February 2, 2026
DRDOలో రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టులు

<


