News April 8, 2024
వరల్డ్కప్నకు వారిద్దరూ భారత జట్టులో ఉండాల్సిందే: లారా

వచ్చే టీ20 ప్రపంచ కప్నకు సంజూ శాంసన్, పంత్ ఇద్దరూ టీమ్ ఇండియాలో ఉండాలని వెస్టిండీస్ దిగ్గజం లారా అభిప్రాయపడ్డారు. కీపింగ్కు భారత జట్టులో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఒకరినే ఎంపిక చేయాలా అన్న ప్రశ్నపై స్పందించారు. ‘వాళ్లిద్దరిలో ఒకరిని కాదు. ఇద్దర్నీ భారత్ సెలక్టర్లు జట్టులోకి తీసుకోవాలి. ఈ సీజన్లో వారు అద్భుతంగా ఆడుతున్నారు. శాంసన్ టైమింగ్, పంత్ ఫామ్ రెండూ బాగున్నాయి’ అని లారా పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 18, 2025
HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.