News February 20, 2025
BREAKING: నిజామాబాద్లో విషాదం.. ముగ్గురి మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్ షాక్తో ముగ్గురు చనిపోయారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద చోరీ చేస్తుండగా వారికి షాక్ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
KMM: ‘అన్నా నేను చీప్ లిక్కర్ తాగుతలేనన్నా..!’

ఊరు ఎన్నికలు రావడంతో ఉమ్మడి KMMలో మందుబాబుల డిమాండ్ పెరిగింది. నిత్యం సారా, చీప్ లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా, ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్ లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పరోక్షంగా కాస్ట్లీ మందుకు టెండర్ పెడుతుండడంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగినోళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.
News November 28, 2025
KMM: ‘అన్నా నేను చీప్ లిక్కర్ తాగుతలేనన్నా..!’

ఊరు ఎన్నికలు రావడంతో ఉమ్మడి KMMలో మందుబాబుల డిమాండ్ పెరిగింది. నిత్యం సారా, చీప్ లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా, ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్ లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పరోక్షంగా కాస్ట్లీ మందుకు టెండర్ పెడుతుండడంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగినోళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.
News November 28, 2025
NLG: ‘అన్నా నేను చీప్ లిక్కర్ తాగుతలేనన్నా..!’

ఊరు ఎన్నికలు రావడంతో ఉమ్మడి NLGలో మందుబాబుల డిమాండ్ పెరిగింది. నిత్యం సారా, చీప్ లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా, ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్ లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పరోక్షంగా కాస్ట్లీ మందుకు టెండర్ పెడుతుండడంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగినోళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.


