News August 15, 2024

BREAKING: నంద్యాల జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

image

నంద్యాల జిల్లాలో మరోసారి భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఇద్దరు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేశారు. మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఏడుగురు ఎస్ఐలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News January 1, 2026

నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.

News January 1, 2026

నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.

News January 1, 2026

నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.