News November 21, 2025

BREAKING: ములుగు జిల్లాలో దారుణ ఘటన

image

ములుగు జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకటాపూర్ మండలంలో ఓ మైనర్ బాలికపై వరుసకు పెదనాన్న అయ్యే 75 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ములుగు డీఎస్పీ దర్యాప్తు జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News

News November 23, 2025

GDK: డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌

image

డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ టీ.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా అదనపు న్యాయ స్థానంలో లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పలు కేసుల్లో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, పోలీసు శాఖ అధికారులున్నారు.

News November 23, 2025

GDK: డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌

image

డిసెంబర్‌ 13న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ టీ.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా అదనపు న్యాయ స్థానంలో లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పలు కేసుల్లో నిందితులు రాజీ కుదుర్చుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, పోలీసు శాఖ అధికారులున్నారు.

News November 23, 2025

స్వచ్ఛ ఏలూరు లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ఏలూరు జిల్లా అని స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని, ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.