News July 16, 2024
ఉగ్రవాదుల దొంగదెబ్బ.. నలుగురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో డోడా జిల్లాలో ముష్కరుల కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వారం రోజుల క్రితం జరిగిన ఉగ్రకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


