News November 14, 2024
BREAKING: ఉత్కంఠ పోరులో భారత్ విజయం

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 219/6 స్కోర్ చేయగా ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7 చేసింది. దీంతో భారత్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీ(107)తో రాణించారు. కాగా 4 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యం సాధించింది. తర్వాతి మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.
Similar News
News January 8, 2026
మాస శివరాత్రి ప్రత్యేక రుద్రాభిషేకం

మాస శివరాత్రి రోజున పరమశివుడిని ఆరాధించడం ద్వారా మీ సంకల్పం నెరవేరడానికి, సకల పాపాలు తొలగడానికి సువర్ణవకాశం లభిస్తుంది. పూర్వ కర్మ దోషాలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగి, దుష్ట శక్తులు నుంచి శివుని కవచం రక్షణగా లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శివునికి అత్యంత ప్రియమైన ఈ పవిత్ర రోజున మీ పేరు, గోత్రంతో <
News January 8, 2026
Gen Z కుర్రాడి ఆర్టికల్కు భయపడ్డ పాక్.. ఇంతకీ ఏం రాశాడు?

పాక్ ఆర్మీని ఉద్దేశిస్తూ USలో Ph.D చేస్తున్న జోరైన్ నిజామనీ రాసిన ‘It Is Over’ అనే ఆర్టికల్ ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. పాతతరం నాయకుల పప్పులు ప్రస్తుత Gen-Z దగ్గర ఉడకవని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్లో రాశారు. అయితే సైన్యం ఒత్తిడితో ఈ వ్యాసాన్ని తొలగించటంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
News January 8, 2026
TISSలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


