News April 25, 2024
BREAKING: జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. <
Similar News
News December 18, 2025
మీరు సెకండ్ సిమ్ వాడుతున్నారా?

టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా రెండో సిమ్ వాడేవారు అనవసరంగా డేటా ప్లాన్లు కొనాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘డేటా లేకుండా కాల్స్& SMSలతో రీఛార్జ్ ప్యాక్స్ తీసుకురావాలి’ అని కోరుతున్నారు. చాలా ఇళ్లలో బ్రాడ్బ్యాండ్ ఉన్నా కంపెనీలు బలవంతంగా డేటా ప్యాకేజీలను రుద్దుతున్నాయని, TRAI జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 18, 2025
AP, TG బార్ కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్

మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేయాలని ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిళ్లను SC ఆదేశించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీచేయాలని పేర్కొంది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ న్యాయవాది సుభాషిణి వేసిన పిటిషన్పై ఈ ఆదేశాలిచ్చింది. కాగా ఈనెల 20న బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జనవరి 30న ఎలక్షన్ జరగనుంది. ఫిబ్రవరి 10న కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.
News December 18, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


