News February 5, 2025
BREAKING: ట్రంప్ సంచలన ప్రకటన!

US అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20లక్షలమంది పైచిలుకు పాలస్తీనీయులు ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అనంతరం ప్రెస్మీట్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


