News July 19, 2024
ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్

దేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS అగ్రస్థానంలో నిలిచినట్లు ADR నివేదిక వెల్లడించింది. రూ.737 కోట్లతో టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత టీఎంసీ (రూ.333 కోట్లు), డీఎంకే (రూ.214 కోట్లు), బీజేడీ (రూ.181 కోట్లు), వైసీపీ (రూ.74 కోట్లు), టీడీపీ (రూ.63 కోట్లు), ఎస్పీ (రూ.32 కోట్లు) ఉన్నాయి. అలాగే ఖర్చులో టీఎంసీ (రూ.181 కోట్లు) టాప్లో ఉంది. ఆ తర్వాత వైసీపీ (రూ.79 కోట్లు), బీఆర్ఎస్ (రూ.57 కోట్లు) నిలిచాయి.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


