News November 4, 2024
రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్

AP: అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPSల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA సిద్ధమైంది. రూ.524 కోట్ల వ్యయ అంచనాతో త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ పనులను 9 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.444 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి.
Similar News
News December 8, 2025
డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
News December 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 8, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


