News July 26, 2024
ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: నడ్డా

దేశంలో ఏటా 2.5 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాలకు నడ్డా సమాధానమిచ్చారు. ‘క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరలో చికిత్స, మందులు అందిస్తున్నాం. మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. ఏటా 15.5 లక్షలకుపైగా ఈ కేసులు నమోదవుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


