News May 12, 2024
ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు!

ప్రస్తుత రోజుల్లో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఇది పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తోంది. కాగా ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు సైతం పెరుగుతోందనే భయంకర విషయాన్ని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. స్వీడన్లోని లండ్ వర్సిటీ పరిశోధకులు 3.32లక్షల క్యాన్సర్ కేసులను కొన్నేళ్ల పాటు అధ్యయనం చేశారు. వీటిలో 40% కేసులకు అధిక బరువుతో సంబంధం ఉందని తేల్చారు. 32 రకాల క్యాన్సర్లకు ఊబకాయం కారణమవుతోందని గుర్తించారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


