News November 3, 2024
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో అదుపుతప్పి చెరువులో పడటంతో మైనర్ బాలిక సహా ఎనిమిది మంది మరణించారు. టర్నింగ్ దగ్గర స్కిడ్ అయి చెరువులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. మృతులు లరిమా గ్రామానికి చెందినవారని చెప్పారు. సూరజ్పూర్ వెళ్తుండగా దబ్రి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


