News April 18, 2025
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Similar News
News January 28, 2026
కేంద్ర సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News January 28, 2026
వేరుశనగలో ఇనుపధాతు లోపం – నివారణ

చలి కారణంగా వేరుశనగలో ఈ సమయంలో ఇనుపధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల లేత ఆకులు పసుపు పచ్చగా, తర్వాత తెలుపు రంగులోకి మారతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 కిలో అన్నభేధి మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకుంటే మొక్కల పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
News January 28, 2026
నవ గ్రహాలు – వాటికి ఇష్టమైన పుష్పాలు

ఆదిత్యుడు – తామర(ఎరుపు)
చంద్రుడు – కలువ(తెలుపు)
అంగారకుడు – సంపంగి/మందార
బుధుడు – పచ్చ రంగు పుష్పాలు
గురు – మల్లె
శుక్రుడు – తెల్లని తామర
శని – నల్లని రంగు పుష్పాలు
రాహువు – అడవి మందారం
కేతువు – ఎర్ర కలువ


