News July 11, 2024
YCP నేత వల్లభనేని వంశీపై కేసు నమోదు

AP: గన్నవరంలో TDP కార్యాలయం ధ్వంసం ఘటనకు సంబంధించి YCP నేత వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-71గా ఆయన పేరును చేర్చారు. పరారీలో ఉన్న వంశీ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదే కేసులో కొడాలి నాని, పేర్ని నాని పేర్లు కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్పై కొంతమంది దుండగులు దాడి చేసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <
News November 18, 2025
నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <
News November 18, 2025
1383 పోస్టులకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్. https://aiimsexams.ac.in/


