Anantapur

News February 10, 2026

మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు: వెంకటరామిరెడ్డి

image

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూను అందరూ మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి లడ్డూను సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News February 10, 2026

చారిత్రక కట్టడాల క్యాలెండర్‌ ఆవిష్కరణ

image

అనంతపురం జిల్లా చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా 12 చారిత్రాత్మక కట్టడాలతో రూపొందించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వ శతాబ్దపు కోనేరు, క్లాక్ టవర్, గుత్తి కోట, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వంటి ముఖ్యమైన కట్టడాలను నేటి తరానికి పరిచయం చేసేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. జిల్లా వైభవాన్ని చాటిచెప్పే ఈ ప్రయత్నం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.

News February 10, 2026

బాల్య వివాహ రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

image

అనంతపురాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘బాల్య వివాహ విముక్త భారత్’ ప్రచార రథాన్ని ప్రారంభించి, గోడపత్రికను ఆవిష్కరించారు. వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.

News February 10, 2026

ఆర్థిక అక్షరాస్యతతోనే ఆర్థిక భవిష్యత్: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. RBI ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వల్ల సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.