Chittoor

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..

News February 24, 2026

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి కృషి

image

చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..