India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.

జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లలో 22,LT లైన్లలో 163, సర్వీసులైన్లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు.

పెనుమూరు ZP ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 మే నెలలో పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై HRDలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిని విచారించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి చిత్తూరు డీఈవోకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో చిత్తూరు డీవైఈవో ఇందిర నివేదిక మేరకు ఆయన్ను సస్పెండ్ చేశారు.

కుప్పం DSP పై MLC భరత్ శాసనమండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో అత్యవసర ప్రజా ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలను చర్చించేందుకు DSPకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, ప్రోటోకాల్కు సంబంధించి ప్రభుత్వ స్టాండింగ్ ఆర్డర్లను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని, కుప్పం DSP పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు 2 రోజులుగా కుప్పంలో తనిఖీలు నిర్వహించిన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తమిళనాడుకు చెందిన కూలీలను బస్సుల్లో తీసుకెళ్లి శేషాచలం పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని కుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తిరుపతికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.