India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. చలి తీవ్రతతోపాటు గాలిలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఉదయం వేళ పొగమంచు, దుమ్ము కలిసి గాలినాణ్యత క్షీణిస్తోంది. ఫలితంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ఇళ్లకు ఇళ్లు బాధపడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేనిపై మీ COMMENT?

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. చలి తీవ్రతతోపాటు గాలిలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఉదయం వేళ పొగమంచు, దుమ్ము కలిసి గాలినాణ్యత క్షీణిస్తోంది. ఫలితంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ఇళ్లకు ఇళ్లు బాధపడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేనిపై మీ COMMENT?

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆదివారం గుంటూరుకు రానున్నారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో సాయంత్రం 5 గంటలకు ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉదయం 10 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బిజీబిజీగా ఉన్నారు.

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. సతీ సమేతంగా విచ్చేసిన ఆయనను గుంటూరు వెల్కమ్ హోటల్ వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా స్వాగతం పలికారు. 4వ తేదీ ఉదయం 10.30 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు.

తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకాన్ని పెంచేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని DEO సలీమ్ బాషా సూచించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం DEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుస్తకాల పఠనం, ఉత్తమ మార్కుల్లో విద్యార్థులు ఆకాశమే హద్దుగా నిలిచేలా తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు.

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు వారు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులకు స్వాగతం పలికారు.
Sorry, no posts matched your criteria.