India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన, వైసీపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. కొవ్వూరు, ఆచంటలో టీడీపీకి, భీమవరంలో జనసేనకు, ఉంగుటూరులో వైసీపీకి ఎడ్జ్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక దెందులూరు, గోపాలపురం స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.
ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో కూటమికి రెండు సీట్లు వస్తాయని, మరో రెండు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలను పలు సంస్థలు నిన్న సాయంత్రం విడుదల చేశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలు ఈసారి TDP వైపే మొగ్గు చూపారని చాణక్య X సర్వే అంచనా వేసింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో TDP, 3 స్థానాల్లో YCP గెలుస్తుందని పేర్కొంది. మిగిలిన 3 చోట్ల టఫ్ ఫైట్ ఉండగా.. వాటిలో 2 చోట్ల TDP, ఒక చోట YCPకి ఎడ్జ్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ సర్వేపై మీ COMMENT
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో 10 టీడీపీ, వైసీపీ ఒక చోట విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. తుని, అనపర్తి, రాజానగరంలో YCPకి, కాకినాడ రూరల్, పి.గన్నవరంలో జనసేనకు, రామచంద్రపురంలో TDPకి ఎడ్జ్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక కాకినాడ సిటిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టఫ్ ఫైట్ ఉండనున్నట్లు చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 9 స్థానాల్లో కూటమి 4 సీట్లు, వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. వైసీపీకి ఒకటి, టీడీపీకి ఒకటి ఎడ్జ్ ఉండగా, ఒక సీటులో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టప్ ఫైట్ నెలకొందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 2సీట్లు, వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఆరు చోట్ల టఫ్ పైట్ ఉందని పేర్కొంది. అందులో రెండు చోట్ల టీడీపీ, మూడు చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. మరో స్థానంలో రెండు పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లు వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలు కూటమికే పట్టం కట్టారని ‘చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్’ అంచనా వేసింది. మొత్తం 17 స్థానాల్లో కూటమి 10 సీట్లు గెలుస్తుందని, మూడు చోట్ల ఎడ్జ్(TDP) ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. బాపట్ల, నరసరావుపేట, మాచర్లలో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 15 స్థానాల్లో కూటమి 5 సీట్లు గెలుస్తుందని, 6 చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. మిగతా మూడు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసింది. ఈ సర్వేపై మీ COMMENT.
గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలను పలు సంస్థలు నిన్న సాయంత్రం విడుదల చేశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే అంచనా వేసింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని పేర్కొంది. మరో 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. ఈ సర్వేపై మీ COMMENT.
గుంటూరు-కేసీ కెనాల్ మధ్య ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ-గుంటూరు(07464), గుంటూరు-విజయవాడ (07465), గుంటూరు-విజయవాడ(07976), హుబ్బళి-విజయవాడ(17329) రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.