Andhra Pradesh

News January 19, 2026

ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’: కలెక్టర్

image

జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల‌తో నీటిని సరఫరా చేయాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

‘మద్యం సేవించి డ్రైవ్ చేస్తే జైలు తప్పదు’: ఎస్పీ

image

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. గత సంవత్సరం 4,650 మందిపై కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లో సుమారు 100 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పట్టుబడిన వారికి జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు.

News January 19, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు

image

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.