Andhra Pradesh

News February 4, 2026

చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో చెర‌కు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తామ‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిష‌న్ ద్వారా అద‌నంగా ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా చెర‌కు పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

News February 4, 2026

చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో చెర‌కు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తామ‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిష‌న్ ద్వారా అద‌నంగా ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా చెర‌కు పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

News February 4, 2026

చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో చెర‌కు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తామ‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిష‌న్ ద్వారా అద‌నంగా ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా చెర‌కు పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ఈ-కేవైసీ పనులను వేగవంతం చేయాలి: గుంటూరు కలెక్టర్

image

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.

News February 4, 2026

ఈ-కేవైసీ పనులను వేగవంతం చేయాలి: గుంటూరు కలెక్టర్

image

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.