India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో చెరకు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిషన్ ద్వారా అదనంగా పదివేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా చెరకు పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ముందుగానే రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 9వ తేదీలోపు
ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ, ఇతర పనులను పూర్తి చేసి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DRO ఖాజావలి, జేసీ శ్రీవాత్సవ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.