Andhra Pradesh

News April 6, 2026

పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరూ రాకూడదని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

News April 6, 2026

పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరూ రాకూడదని సూచించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.

News April 6, 2026

NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.

News April 6, 2026

NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.

News April 6, 2026

NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.