India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

ఒంగోలుకు ఇవాళ ముగ్గురు మంత్రులు రానున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ఒంగోలు పీటీసీ, డీటీసీలో కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రక్రియను వీరు ప్రారంభించి ప్రసంగిస్తారు.

ఒంగోలుకు ఇవాళ ముగ్గురు మంత్రులు రానున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ఒంగోలు పీటీసీ, డీటీసీలో కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రక్రియను వీరు ప్రారంభించి ప్రసంగిస్తారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.