Andhra Pradesh

News May 7, 2025

ప్రకాశం: ఇద్దరు ప్రభుత్వ అధికారులకు నోటీసులు

image

పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు పీఈవో, యర్రగొండపాలెం ఈవో హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని, వెంటనే షోకాజ్ ఇవ్వాలని ఆదేశించారు. వై.పాలెంలో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈవోకు అనుమతి ఇచ్చానని ఎంపీడీవో తెలుపగా, అనుమతి ఎలా ఇస్తావని ఎంపీడీవోకి షోకాజ్ ఇచ్చారు.

News May 7, 2025

కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

image

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2025

ప్రకాశం: ఇద్దరు ప్రభుత్వ అధికారులకు నోటీసులు

image

పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు పీఈవో, యర్రగొండపాలెం ఈవో హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని, వెంటనే షోకాజ్ ఇవ్వాలని ఆదేశించారు. వై.పాలెంలో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈవోకు అనుమతి ఇచ్చానని ఎంపీడీవో తెలుపగా, అనుమతి ఎలా ఇస్తావని ఎంపీడీవోకి షోకాజ్ ఇచ్చారు.

News May 7, 2025

కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

image

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2025

రాజధానిలో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచండి

image

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

News May 7, 2025

రాజధానిలో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచండి

image

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

News May 7, 2025

తూ.గో: ప్రేమజంట సూసైడ్.. ఏం జరిగిందంటే?

image

నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.

News May 7, 2025

తూ.గో: ప్రేమజంట సూసైడ్.. ఏం జరిగిందంటే?

image

నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.

News May 7, 2025

కుప్పంలో 163 సెక్షన్ అమలు

image

కుప్పంలో 163 సెక్షన్ విధిస్తూ తహశీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వై.చిట్టిబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మండల సచివాలయానికి వంద మీటర్ల వరకు ప్రజలు ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

News May 7, 2025

భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

image

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.