Andhra Pradesh

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.

News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

News November 30, 2025

భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

image

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.