India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో కడప జిల్లాలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కలెక్టర్ కార్యాలయంలో మరికాసేపట్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల నిర్వహణ సంబంధించి పలు విషయాలను కలెక్టరు, ఎస్పీ వెల్లడిస్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Sorry, no posts matched your criteria.