India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోరుమామిళ్ల మండలం పెద్ద ఎర్రసాలకి చెందిన సూరే సుబ్బయ్య ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చాపాడు(M) చిన్నగురువులూరుకు చెందిన వినోద్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల కథనం..కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ లో పని చేస్తున్నాడు. లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఇంజెక్షన్ వేసుకుని చనిపోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కడప జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును డిసెంబరు 6 వరకు పొడిగించారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని డీఈవో షంషుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. సమస్యలుంటే 80964 57660 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.

కలసపాడు(M) దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మి కాపురానికి రాలేదని తన భర్త మారుతీరాజు డెట్ సర్టిఫికెట్ పంపినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరు గ్రామాల పెద్దల జోక్యంతో వారి మధ్య రాజీ కుదిర్చారు. మనస్పర్థలు తొలగిపోవడంతో ఆదిలక్ష్మి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని భర్తతో కలిసి కాపురానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.