India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <

మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే, రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదని చాలామంది భావిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ మొదటి డెలివరీ ఎలా జరిగింది, ఎలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి, బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యం, రెండు డెలివరీలకు మధ్య గ్యాప్పై ఆధారపడి ఉంటుంది. రెండో డెలివరీ నార్మల్ అవ్వాలంటే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 10 వరకు పోస్ట్ చేయాలి. సంబంధిత విభాగంలో PhD/M.Phil, పీజీ, ME/MTech, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://uohyd.ac.in

2025లో భారత్కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్గానే ఉంది.

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (<

* పాల చుక్కను ప్లేట్పై వేస్తే నెమ్మదిగా కారుతూ తెల్లటి గీతను ఏర్పరిస్తే అవి స్వచ్ఛమైనవి. జారిపోతే నీరు కలిపినట్లు.
*సీసాలో పోసి ఊపినప్పుడు ఎక్కువ నురగ వస్తే <<19076004>>డిటర్జెంట్<<>> కలిసినట్లు.
*పాలు మరిగించేటప్పుడు సబ్బు వాసన వచ్చినా, రుచి చేదుగా ఉన్నా అవి నకిలీ పాలని గుర్తించాలి.
*అయోడిన్ వేసినప్పుడు నీలం రంగులోకి మారితే పిండి పదార్థం ఉన్నట్లు లెక్క. * అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. SHARE IT

ట్రేడ్ డీల్తో అమెరికాలో భారత వస్తువులపై 18% సుంకాలు వర్తించనున్నాయి. అయితే కొన్నింటిపై 0% డ్యూటీ కూడా ఉన్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. అవి.. జెమ్స్, డైమండ్స్, ఫార్మా, విమాన పరికరాలు, స్మార్ట్ఫోన్లు, స్పైసెస్, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, వక్కలు, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, చెస్ట్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్, అవకాడో, అరటి, మామిడి, పైనాపిల్, పుట్ట గొడుగులు, బేకరీ ప్రొడక్ట్స్.
Sorry, no posts matched your criteria.