India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దుద్యాలలోని హస్నాబాద్కు చెందిన సాయికిరణ్ రాష్ట్రస్థాయి షార్ట్పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్ట్ పుట్ను 16.21m దూరం విసిరి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన సాయికిరణ్ను గ్రామస్థులు అభినందించారు.

జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు బిజెపి అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ పత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం 9.562 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది .

❤ఉమ్మడి జిల్లా U-19 క్రికెట్ జట్టు ఎంపిక
❤MBNR: చైన్ సిస్టమ్ అంటూ.. రూ.12కోట్లు బురిడీ
❤ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షం
❤MBNR:స్కాన్ చేస్తే..RTC సేవలు అన్నీ ఒకే చోట
❤24న అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక
❤’వైద్య సేవలు MBNRలో TOP.. NGKLలో NILL’
❤తెలకపల్లి: కరెంట్ షాక్తో రైతు మృతి
❤NGKLలో పిడుగుపాటుకు చెల్లి మృతి.. అక్కకు తీవ్రగాయాలు
❤క్రీడా పాఠశాలలపై ఫోకస్

మదనాపురం రామన్ పాడు జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం శనివారం నాటికి 1,021 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 820 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 1,150 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 858 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్ రెడ్డి తెలిపారు.

లోన్ యాప్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది మోసపోయారు. రూ.1.20లక్షలు డిపాజిట్ చేస్తే మరుసటి నెల నుంచి రూ.4,000 వడ్డీ చెల్లిస్తామంటూ చెప్పిన మాటలకు, డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. చైన్ సిస్టమ్లో కల్వకుర్తిలోనే దాదాపు 1,000 మంది ఈ స్కీమ్లో చేరి రూ.12 కోట్లు డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది. నిర్వాహకుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

మరికాసేపట్లో వనపర్తి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

స్మార్ట్ ఫోన్తో కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ సంస్థకు సంబంధించిన 10 రకాల యాప్లు ఒకే చోట కనబడతాయని RTC అధికారులు తెలిపారు. ఐడీ, పాస్వర్డ్ సాయంతో ఒకసారి మన వివరాలు పొందుపరిస్తే చాలు ఎప్పుడైనా.. ఎక్కడైనా వినియోగించుకోవడం సులభమవుతుంది. ‘ప్రగతి రథం..ప్రజా సేవా పథం’ నినాదంతో విస్తృత అవగాహన కల్పించేందుకు ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోల మేనేజర్లు, సంస్థ సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం 21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9.562 TMCల నీరు నిల్వ ఉంది.

ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలను 20 ప్రైవేట్, 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా MBNRలోనే 14 ప్రైవేట్, 3 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. WNPT-9,GDWL-4,NRPT-5 ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయి. NGKLలో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో లేవు.
Sorry, no posts matched your criteria.