India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు.
✓ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్కకు భారీ భద్రత ఏర్పాట్లు.
✓ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ సమాయత్తం: జిల్లా విద్యాధికారి.
✓ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా అదనపు కలెక్టర్.
✓ బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో BJP, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో BRS గెలుస్తాయని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. మహబూబ్నగర్లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్కర్నూల్లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పానగల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.0, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 43.0, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 42.9, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 42.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో BJP, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో BRS గెలుస్తాయని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. మహబూబ్నగర్లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్కర్నూల్లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. మహబూబ్నగర్లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్కర్నూల్లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని అంచనా వేసింది. చివరకు డీకే అరుణకు అవకాశం ఉందన్నారు. దీనిపై మీ కామెంట్?
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేశారు. BJP నుంచి భరత్ ప్రసాద్, BRS నుంచి RS ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
గ్రామస్థాయి నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి ఆయా పార్టీల నేతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఎప్పుడు జరుగుతాయోనని ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 1,692 జీపీలలో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చ ఉంది.
ఓ వ్యక్తి వాట్సాప్లో వచ్చిన లింక్ను క్లిక్ చేయగా రూ.లక్షలు పొగొట్టుకున్నాడు. రాజోళి మండల కేంద్రానికి చెందిన ఎల్లప్ప వాట్సాప్లో వచ్చిన లింక్ను ఓపెన్ చేశాడు. అందులో సూచించిన విధంగా నమోదు చేస్తూ వెళ్లగా, తనకు చెందిన మూడు క్రెడిట్ కార్డుల నుంచి రూ.2.58లక్షలు మాయమైనట్లు గ్రహించాడు. ఆందోళనకు గురైన ఆ వ్యక్తి సైబర్ క్రైంకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. శుక్రవారం రాజోలి పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. కౌన్ బనేగా ఎమ్మెల్సీ అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన ఎన్నికను ఎంతోప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికలలో గెలుపొందాలని బీఆర్ఎస్ నేతల సైతం తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Sorry, no posts matched your criteria.