India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలతో 3093 కేసులు పరిష్కారం అయినట్లు కోర్టు అధికారులు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు తమ తమ పరిధిలో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. న్యాయమూర్తులు శుభవలీ, రుబినా ఫాతిమా, సిరి సౌజన్య, మాయా స్వాతి, సిద్ధి రాములు, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మర్కంటి రాములు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా స్థాయి కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక గుల్షన్ క్లబ్ ఆవరణలో నిర్వహించారు. 50 మంది పురుషులు, 40 మంది మహిళలు ఎంపిక ప్రక్రియలో పాల్గొనగా 14 మంది చొప్పున ఎంపిక చేశారు. ఈనెల 25 నుండి కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, ప్రభు పాల్గొన్నారు.

22న సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, విపత్తులను ఎదుర్కొనే విషయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణలో పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరన్నారు.

విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ నెల 22న హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాలో విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో పారిశుధ్య, వైద్య సేవలు కీలకమని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లు, లోక్ అదాలత్లో పరిష్కారానికి వచ్చే కేసుల వివరాలపై చర్చ జరిగింది. అనుకూల వాతావరణంలో కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానం, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.