India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగాల పేరుతో మోసాలు, ఇతర వంచనాలకు పాల్పడే నిందితులపై బాధితులు వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులనూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. బాధితులు వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే SHO నిరాకరిస్తున్నారని, పలువురు జర్నలిస్టులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. బైక్ రేసులపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఉద్యోగాల పేరుతో మోసాలు, ఇతర వంచనాలకు పాల్పడే నిందితులపై బాధితులు వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులనూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. బాధితులు వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే SHO నిరాకరిస్తున్నారని, పలువురు జర్నలిస్టులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. బైక్ రేసులపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్లో కొద్ది రోజుల నుంచి వరుస హత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఏరియాల్లో హైదరాబాద్ పోలీసులు మోహరించారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలతో కలిసి హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీలో పటిష్ఠ బందోబస్తు చేపట్టాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు. రాజధానిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్లో కొద్ది రోజుల నుంచి వరుస హత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఏరియాల్లో హైదరాబాద్ పోలీసులు మోహరించారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలతో కలిసి హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీలో పటిష్ఠ బందోబస్తు చేపట్టాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు. రాజధానిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో 91వేల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉండగా ఏటా పనిచేసే వారు 1.72 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 71వేల జాబ్ కార్డులున్న వారికి పని కల్పించగా దాదాపు 1.29 లక్షల మంది భాగస్వాములయ్యారు. ఇందులో పురుషులు 61వేలు, మహిళలు 68 వేలు ఉన్నారు. కేంద్రం కూలికి రోజు రూ.300 కేటాయిస్తుంది.
ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ HYDలో వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ HYDలో వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.