Telangana

News June 21, 2024

HYD: విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 21, 2024

HYD: విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 21, 2024

HYD: బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు: జగ్గారెడ్డి

image

యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన HYD గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.

News June 21, 2024

HYD: బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు: జగ్గారెడ్డి

image

యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన HYD గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.

News June 21, 2024

చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించిన పేదింటి విద్యార్థిని

image

చివ్వెంల మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గుగులోత్ భాగ్య శ్రీ ఐఐటి చెన్నై‌లో సీటు సాధించింది. 2022లో భాగ్యశ్రీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సాధించింది. పేద కుటుంబంలో పుట్టి కష్ట పడి చదివి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగ్యశ్రీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

News June 21, 2024

HYD: దానం నాగేందర్‌కు BRS MLA కౌంటర్

image

BRS పార్టీ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ MLA, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు BRS నాయకుడు, కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద ఈరోజు కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చిన దానం నాగేందర్ రాజకీయ చాప్టర్ ఖతమైందని మండిపడ్డారు. MLA అంటే అధికారంలో ఉండడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నా MLAనే అంటారని, దీనిని దానం గ్రహించాలన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.

News June 21, 2024

HYD: దానం నాగేందర్‌కు BRS MLA కౌంటర్ 

image

BRS పార్టీ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ MLA, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు BRS నాయకుడు, కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద ఈరోజు కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చిన దానం నాగేందర్ రాజకీయ చాప్టర్ ఖతమైందని మండిపడ్డారు. MLA అంటే అధికారంలో ఉండడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నా MLAనే అంటారని, దీనిని దానం గ్రహించాలన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. 

News June 21, 2024

సైబరాదాబ్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైల బదిలీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలు బదిలీలు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తాజాగా జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే 27 మంది ఎస్ఐలు బదిలీలు అయ్యారు. చాలా రోజుల నుంచి ఒకే ఏరియాలో ఉన్న పోలీసులతోపాటు ఎన్నికల సమయంలో బదిలీలు అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం బదిలీలు చేశామని చెప్పారు. 

News June 21, 2024

సైబరాదాబ్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైల బదిలీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలు బదిలీలు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తాజాగా జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే 27 మంది ఎస్ఐలు బదిలీలు అయ్యారు. చాలా రోజుల నుంచి ఒకే ఏరియాలో ఉన్న పోలీసులతోపాటు ఎన్నికల సమయంలో బదిలీలు అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం బదిలీలు చేశామని చెప్పారు.

News June 21, 2024

HYD: అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

image

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి పనులు సాధ్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈరోజు HYD పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌లో రూ.8.40 కోట్లతో నూతనంగా నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం, ఆడిటోరియంను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.