India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభమైనట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళశాలల యాజమాన్యాలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లించి సంబంధిత యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 27 గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ విద్యాలయాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయుటకు ఆసక్తిగల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈనెల 21 నుండి 25 వరకు టెండర్ పారంలను ఉ. 10:30 గంటల నుంచి సా.ఐదు గంటల వరకు కార్యాలయం పని దినాలలో టెండర్ షెడ్యూల్ ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి గురుకులం కార్యాలయం నందు పొందాలన్నారు.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
AICC మాజీ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని ఢిల్లీలోని వారి నివాసంలో పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సి రాజేందర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలని MLA ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో కాసేపటి క్రితం పోస్ట్ చేశారు.
> మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డైరెక్టర్తో ఐటీశాఖ మంత్రి భేటీ
> బాలానగర్ డీసీపీగా సురేశ్ కుమార్ బాధ్యతలు
> JNTU యూనివర్సిటీలో నేషనల్ వర్క్ షాప్
> ఓయూలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
> పోర్న్ వీడియో ఎఫెక్ట్.. కూతురిపై లైంగిక దాడియత్నం.. హత్య
> నీట్ పరీక్షను రద్దు చేయాలని తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఆందోళన
> మాదాపూర్లోని హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
> తుకారంగేట్ పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్య
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతూ బాసర IIIT కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చాలా సంవత్సరాల నుంచి రిమోట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని, సేవలను గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మహబూబ్నగర్ ఎస్పీ హర్షవర్ధన్కి జిల్లా పోలీస్ సిబ్బంది బుధవారం ఘనంగా వేడుకలు పలికారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హల్ నందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 8నెలల కాలంలో సిబ్బంది సహకారంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఘనత హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరికీ దక్కుతుందన్నారు.
HYD చిలకలగూడ PS పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్ హోమ్ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ హోమ్ వర్కర్ లక్ష్మీపై కేసు నమోదైంది.
HYD చిలకలగూడ PS పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్ హోమ్ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ హోమ్ వర్కర్ లక్ష్మీపై కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.