India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల అన్ని ప్రధాన బస్టాండ్లలో, పూర్తిగా తమ స్వంత వనరులతో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కౌంటర్ను 24/7 ఆపరేట్ చేయుటకు ఒప్పంద ప్రాతి పదికన, ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లుగా, ఉమ్మడి జిల్లా డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్), GN పవిత్ర, ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
HYD CCSలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సీహెచ్.సుధాకర్ ఈరోజు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసుకు సంబంధించి అతడికి అనుకూలంగా విచారణ చేసేందుకు రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకోగా ఈరోజు మరో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వెల్లడించారు.
HYD CCSలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సీహెచ్.సుధాకర్ ఈరోజు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసుకు సంబంధించి అతడికి అనుకూలంగా విచారణ చేసేందుకు రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకోగా ఈరోజు మరో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వెల్లడించారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.86,680 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,082, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,350, అన్నదానం రూ.13,248 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు HYD పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి దాడులు చేశారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.89వేల నగదు, 18 సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు HYD పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి దాడులు చేశారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.89వేల నగదు, 18 సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.
రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు HYD ఖైరతాబాద్లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్లడ్ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్లను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు HYD ఖైరతాబాద్లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్లడ్ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్లను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
తిరుపతి, రాజమండ్రిలో ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత లోగోలను గురువారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డా.జ్యోతి విడుదల చేశారు. అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు అందరికీ అందుబాటులో అందిస్తూ.. 12,000+ విజయవంతమైన గర్భాలతో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ IVF చైన్గా నిలిచినట్టు తెలిపారు. CEO వినేశ్ గాధియా, డా.సౌమ్య, తదితరులున్నారు.
Sorry, no posts matched your criteria.