India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,45,150 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,02,082, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,750, అన్నదానం రూ.13,318,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
✓నారాయణగూడ: టస్కర్ పై నుంచి పడి మహిళ మృతి
✓ఖైరతాబాద్: జులూస్ డ్యాన్స్ అదుర్స్
✓ఘట్కేసర్: మైనర్ బాలిక పై కేశవరెడ్డి(36) లైంగిక దాడి
✓మోడీకి బాలాపూర్ లడ్డు అందిస్తాం: శంకర్ రెడ్డి
✓HYDలో ఘనంగా జరిగిన విమోచన, ప్రజాపాలన, సమైక్యత వేడుకలు
✓ఖైరతాబాద్ గణనాథునికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
✓VKB: గల్లీ గల్లీలో గణనాథుని ఊరేగింపు
@ కథలాపూర్ మండల కేంద్రంలో నిలిపి ఉన్న బైక్ నుండి లక్ష 68 వేల నగదు చోరీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి. @ జగిత్యాల, కోరుట్ల పట్టణాలలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు. @ జగిత్యాల, కోరుట్ల గణేష్ నిమజ్జన వేడుకలను పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.
>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
>ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: అదనపు కలెక్టర్
>ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొంగులేటి
> ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది: మంత్రి తుమ్మల
>దళితబంధు చెక్కులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
> పాల్వంచ:గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని
> వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
> MHBD: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి..
> WGL: మట్కా నిర్వహిస్తున్న మహిళా అరెస్టు..
> MHBD: బైక్ అదుపు తప్పి ఒకరికి తీవ్ర గాయాలు…
> WGL: బట్టల బజార్ మ్యాచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..
> MHBD: గంజాయి పట్టివేత…
> WGL: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం…
> WGL: అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలను తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.
టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.