Telangana

News June 7, 2024

ఉలిక్కి పడిన నిజామాబాద్.. ఒకే రోజు మూడు చోరీలు

image

NZB నాలుగో ఠాణా పరిధిలో ఒకే రోజు 3 చోరీలు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్వాగార్డెన్ వెనకాల రాఘవేంద్ర ఆపార్ట్‌మెంటు మూడో అంతస్తులో ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరేళ్లగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మూడు తులాల బంగారం చోరి జరిగింది. కాగా రుత్విక్ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో చోరీ జరిగింది. అలాగే ఆర్యనగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చొరబడ్డారు.

News June 7, 2024

HYD: తెలంగాణలోనూ TDP గెలుస్తుంది: మాజీ MLA

image

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ పూర్వ వైభవం వస్తుందని, ఇక్కడ కూడా భవిష్యత్తులో గెలుస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, షాద్‌నగర్ మాజీ MLA బక్కని నర్సింహులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో షాద్‌నగర్‌లో గురువారం టీడీపీ నాయకులు బక్కని నర్సింహులును సన్మానించి, అభినందనలు తెలిపారు.

News June 7, 2024

HYD: తెలంగాణలోనూ TDP గెలుస్తుంది: మాజీ MLA

image

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ పూర్వ వైభవం వస్తుందని, ఇక్కడ కూడా భవిష్యత్తులో గెలుస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, షాద్‌నగర్ మాజీ MLA బక్కని నర్సింహులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో షాద్‌నగర్‌లో గురువారం టీడీపీ నాయకులు బక్కని నర్సింహులును సన్మానించి, అభినందనలు తెలిపారు.

News June 7, 2024

HYD ప్రజలకు TGSRTC శుభవార్త

image

HYDలో తిరిగే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ AC బస్సుల నెలవారీ బస్ పాస్‌ను TGSRTC ఇక రూ.1,900కే అందించనుంది. గతంలో రూ.2,530 ఉండగా ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించినట్లు MDసజ్జనార్ తెలిపారు. అంతేకాదు ఈబస్ పాస్‌తో ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో వెళ్లొచ్చని, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన వారు రూ.20కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో బస్సుల్లో ఒక ట్రిప్ వెళ్లొచ్చని తెలిపారు.

News June 7, 2024

HYD ప్రజలకు TGSRTC శుభవార్త

image

HYDలో తిరిగే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ AC బస్సుల నెలవారీ బస్ పాస్‌ను TGSRTC ఇక రూ.1,900కే అందించనుంది. గతంలో రూ.2,530 ఉండగా ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించినట్లు MDసజ్జనార్ తెలిపారు. అంతేకాదు ఈబస్ పాస్‌తో ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో వెళ్లొచ్చని, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన వారు రూ.20కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో బస్సుల్లో ఒక ట్రిప్ వెళ్లొచ్చని తెలిపారు.

News June 7, 2024

ఈ నెల 8, 9 తేదీల్లో నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు

image

నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో చేప ప్ర‌సాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్ర‌సాదం పంపిణీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని టీజీఎస్‌‌ఆర్టీసీ నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టు నుంచి బ‌స్సులు అధిక సంఖ్య‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. SHARE IT

News June 7, 2024

ఈ నెల 8, 9 తేదీల్లో నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు

image

నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో చేప ప్ర‌సాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్ర‌సాదం పంపిణీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి నాంప‌ల్లికి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని టీజీఎస్‌‌ఆర్టీసీ నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టు నుంచి బ‌స్సులు అధిక సంఖ్య‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. SHARE IT

News June 7, 2024

మెదక్: పగడ్బందీగా గ్రూప్-1 ఫిలిమ్స్ పరీక్ష

image

ఈనెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News June 7, 2024

NRPT: ఇంటింటి సర్వే పూర్తి చేయండి: కలెక్టర్

image

మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ లపై ఇంటింటి సర్వేను వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరెట్ లో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంత మందికి నీటి కనెక్షన్ ఇచ్చారు. ఎన్ని ఇళ్లకు ఇవ్వాల్సి వుంది అనే విషయలను సర్వే చేసి మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. సర్వేకు నలుగురు మాస్టర్ ట్రైనర్ లను అందుబాటులో ఉంచామన్నారు.

News June 7, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే లాస్ట్ డేట్

image

ఉమ్మడి ADB జిల్లా నిరుద్యోగ యువకులకు (NAC) ద్వారా అందించే శిక్షణకు దరఖాస్తు గడువు రెపటితో (జూన్ 8) ముగియనుందని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం తెలిపారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తదితర కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.