India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా యువజన క్రీడల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు రాణించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15వ తేదీలోపు అధికారిక వెబ్సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. బతుకుతెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.

☆ మధిర 22 వార్డుల్లో మొత్తం ఓటర్లు 25,679 ఉండగా.. పురుషులు-12251 మహిళలు-13,424 ఇతరులు-4, ☆సత్తుపల్లి 23 వార్డుల్లో మొత్తం ఓటర్లు 28,411.. ఇందులో పురుషులు-13,426 మహిళలు-14,970 ఇతరులు-15, ☆వైరా(20) మొత్తం ఓటర్లు 24,689 పురుషులు-11,696 మహిళలు-12,991 ఇతరులు-2 ☆ఏదులాపురం(32) మొత్తం ఓటర్లు 45,256 పురుషులు-21,742 మహిళలు-23,511 ఇతరులు-3 ☆కల్లూరు(20) మొత్తం ఓటర్లు 18,866 పురుషులు-9081, మహిళలు-9785 ఉన్నారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.