India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం HYD నాంపల్లి గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. గొప్ప నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం HYD నాంపల్లి గాంధీభవన్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. గొప్ప నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మద్యాహ్నం 2 గంటల వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరో రెండు గంటల సమయమే ఉన్న నేపథ్యంలో ఓటర్లు కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. ప్రస్తుత ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతుంది.
చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక పినతల్లి చూడడంతో బాలికను వదిలి పరారీ అయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారు పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని డీవైఎస్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. https://padmawards.gov.inలో జూన్ 3 లోపు సంబంధిత వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్యగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వడదెబ్బ తాళలేక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఎవరైనా తప్పిపోయి ఉంటే నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
Sorry, no posts matched your criteria.