India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం తన జీవితంలో మరుపురానిదని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్కు బదిలీ అయిన సందర్భంగా శనివారం ఉదయాదిత్య భవన్లో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో జిల్లా యంత్రాంగం అందించిన సహకారం వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠిని శాలువాలు, జ్ఞాపికలతో అధికారులు ఘనంగా సత్కరించారు.

కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం తన జీవితంలో మరుపురానిదని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్కు బదిలీ అయిన సందర్భంగా శనివారం ఉదయాదిత్య భవన్లో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో జిల్లా యంత్రాంగం అందించిన సహకారం వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠిని శాలువాలు, జ్ఞాపికలతో అధికారులు ఘనంగా సత్కరించారు.

కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం తన జీవితంలో మరుపురానిదని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్కు బదిలీ అయిన సందర్భంగా శనివారం ఉదయాదిత్య భవన్లో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో జిల్లా యంత్రాంగం అందించిన సహకారం వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠిని శాలువాలు, జ్ఞాపికలతో అధికారులు ఘనంగా సత్కరించారు.

కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం తన జీవితంలో మరుపురానిదని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్కు బదిలీ అయిన సందర్భంగా శనివారం ఉదయాదిత్య భవన్లో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో జిల్లా యంత్రాంగం అందించిన సహకారం వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా ఇలా త్రిపాఠిని శాలువాలు, జ్ఞాపికలతో అధికారులు ఘనంగా సత్కరించారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.