India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణి పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రవేశపెట్టాలని BMSనాయకులు C&MDబలరాం నాయక్ కు విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల వేతనాల నుండి కార్పోరేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణ కలిగిన సెంటర్ సిలబస్ ద్వారా మంచి నైపుణ్యత సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.
BRS అధికారం కోల్పోయిన తర్వాత KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి విజితా రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లకుంటలో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో INCకి ఒక్క MP సీటు కూడా రాదని KTR వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, మానసిక వైద్య చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
BRS అధికారం కోల్పోయిన తర్వాత KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి విజితా రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లకుంటలో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో INCకి ఒక్క MP సీటు కూడా రాదని KTR వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, మానసిక వైద్య చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
2024-25 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనానికి మే 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పీహెచ్డీ పోస్ట్, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం నందు చదవాలనుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు.
> బన్సీలాల్పేట శ్మశానవాటికలో ముగిసిన చందు అంత్యక్రియలు
> సికింద్రాబాద్ లో 3.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
> నగరంలో కురిసిన భారీ వర్షం
> నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు.. ముగ్గురు అరెస్ట్
> వారాసిగూడలో మహిళ మిస్సింగ్
> ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు
> వర్షాల నేపథ్యంలో అధికారులతో మేయర్ టెలీ కాన్ఫరెన్స్
> జూబ్లీ బస్టాండ్లో మందుబాబు హల్చల్
TS స్థానంలో TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో టీజీగా మార్చాలన్నారు.
@ కరీంనగర్ జిల్లాలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తో బర్రె మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ నిజామాబాద్ పార్లమెంటులో టఫ్ ఫైట్ ఉందన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. @ గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: సిరిసిల్ల కలెక్టర్
CM రేవంత్ 5 నెలలు అవుతున్నా పాలనపై పట్టు సాధించకుండా.. హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు అని DK అరుణ ఆరోపించారు. MP ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు దక్కడం లేదన్న టెన్షన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. BJPకి రాష్ట్రంలో 10 నుంచి 12 MP స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో CM టెన్షన్లో ఉన్నారన్నారు.
Sorry, no posts matched your criteria.