Telangana

News May 18, 2024

HYD: రూ.60 లక్షలు సేఫ్..!

image

సైబరాబాద్‌లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు. తాము మహారాష్ట్ర పోలీసులమని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్లు బాధిత మహిళకు బెదిరింపు కాల్స్ చేశారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇస్తే కేసు క్లియర్ అంటూ నమ్మించి ఆమె ఖాతా నుంచి రూ.60 లక్షలు కొట్టేశారు. వెంటనే సదరు మహిళ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా గోల్డెన్ అవర్‌ని వాడినందుకు గంటలోనే రూ.60 లక్షలను పోలీసులు నిలుపుదల చేయించారు.

News May 18, 2024

HYD: RTC లహరి AC బస్సుల్స్ స్నాక్స్ బంద్..!

image

లహరి AC బస్సులను రాష్ట్రంలో TSRTC ఆధ్వర్యంలో నడిపిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే వారికి స్నాక్స్ బాక్స్ అందిస్తారు. కానీ..HYD MGBS నుంచి మే 16న ఖమ్మం వెళ్లిన ఓ ప్రయాణికునికి అందించలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులను అడగగా.. మే 15 నుంచి స్నాక్స్ బాక్స్ బంద్ చేశామని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు నిలిపి వేశామని, ఒక్కో ప్రయాణికుడిపై రూ.30 ఛార్జీ తగ్గించి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

News May 18, 2024

HYD: రూ.60 లక్షలు సేఫ్..! 

image

సైబరాబాద్‌లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు. తాము మహారాష్ట్ర పోలీసులమని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్లు బాధిత మహిళకు బెదిరింపు కాల్స్ చేశారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇస్తే కేసు క్లియర్ అంటూ నమ్మించి ఆమె ఖాతా నుంచి రూ.60 లక్షలు కొట్టేశారు. వెంటనే సదరు మహిళ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా గోల్డెన్ అవర్‌ని వాడినందుకు గంటలోనే రూ.60 లక్షలను పోలీసులు నిలుపుదల చేయించారు.

News May 18, 2024

HYD: RTC లహరి AC బస్సుల్స్ స్నాక్స్ బంద్..!

image

లహరి AC బస్సులను రాష్ట్రంలో TSRTC ఆధ్వర్యంలో నడిపిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే వారికి స్నాక్స్ బాక్స్ అందిస్తారు. కానీ..HYD MGBS నుంచి మే 16న ఖమ్మం వెళ్లిన ఓ ప్రయాణికునికి అందించలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులను అడగగా.. మే 15 నుంచి స్నాక్స్ బాక్స్ బంద్ చేశామని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు నిలిపి వేశామని, ఒక్కో ప్రయాణికుడిపై రూ.30 ఛార్జీ తగ్గించి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

News May 18, 2024

జగిత్యాల: చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 10లోపు పాఠశాలలో కనీస సదుపాయాలు పూర్తి చేయాలని, 20 రోజుల వ్యవధిలో మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలన్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.

News May 18, 2024

HYD: ఎక్కడ రైలెక్కినా AIRPORT వెళ్లేలా రూట్..!

image

HYDలోని మొదటి 3 దశల మెట్రో కారిడార్లు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గం నుంచి నాగోల్, JBS నుంచి MGBSతో నూతన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

News May 18, 2024

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే

image

వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ➢కొడంగల్- పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ హాల్
➢నారాయణపేట- ఇండోర్ గ్రేమ్స్ కాంప్లెక్స్
➢మహబూబ్ నగర్- ఎగ్జామినేషన్ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్
➢జడ్చర్ల- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢దేవరకద్ర- ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్
➢మక్తల్- ఇండోర్ స్టేడియం
➢షాద్‌నగర్- ఫస్ట్ ఫ్లోర్ ఫార్మాస్యూటికల్ బ్లాక్

News May 18, 2024

MBNR: పల్లెల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల చర్చ

image

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ముగియటంతో జిల్లాలోని పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల చర్చ మొదలైంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియటం, ఫిబ్రవరి 2నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీఎం జూన్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా, సర్పంచ్ అభ్యర్థి ఎవరన్నదానిపై పల్లెల్లో చర్చ సాగుతోంది.

News May 18, 2024

NZB: మంత్రి తుమ్మల ను కలిసిన డీసీసీబీ ఛైర్మన్

image

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. రుణమాఫీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు. రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకుకోవాలని ఆయన్ను కోరారు.

News May 18, 2024

HYD: ఎక్కడ రైలెక్కినా AIRPORT వెళ్లేలా రూట్..!

image

HYDలోని మొదటి 3 దశల మెట్రో కారిడార్లు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గం నుంచి నాగోల్, JBS నుంచి MGBSతో నూతన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.