India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది
గద్వాల జిల్లాలోని జమ్మిచెడు జమ్మలమ్మ దేవస్థానాన్ని ఎప్పుడైనా ఆకాశం నుండి చూసారా ? చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దేవస్థానం వారు ఇటీవల డ్రోన్ కెమరా ద్వారా టెంపుల్ వ్యూ ను పై నుండి దేవస్థానాన్ని ఫోటో తీశారు. చుట్టు ముట్టు నిండుగా నీరు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది .ఓక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయం ద్వీపం వలే ఉంటుంది .
HYDలో ఉమెన్ ఎంపవర్మెంట్పై సికింద్రాబాద్లోని డిఫెన్స్ కాలేజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారత కోసం తీసుకున్న అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. డాక్టర్స్ సువర్ణ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక భరోసాపై మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. – VKB జిల్లాకు చెందిన భార్యాభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డికి వచ్చి స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటనలో తండ్రి పంతులను రిమాండ్కు పంపినట్లు సూర్యాపేటలో DSP రవి తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) మండలం బాపూజీతండాకు చెందిన బాణోత్ కిరణ్ ఈ నెల 11న రాత్రి మద్యం తాగి వచ్చిన కిరణ్ తండ్రితో ఘర్షణకు దిగి దాడి చేశాడు. ఆవేశానికిలోనైన తండ్రి గొడ్డలితో కిరణ్ను హత్య చేసినట్లు తెలిపారు. గ్రామీణ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ సైదులు అన్నారు.
నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే గణనాథుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.950 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాల్ల ద్వారా 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం ఇద్దరి స్నేహితుల కుటుంబాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన జొన్నల రాము(23), ముత్తి రమేశ్(24))లు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న వినాయకుడి పూజా సామగ్రి కోసం బైక్పై కామారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టింది.
Sorry, no posts matched your criteria.