India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ IPS షికా గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD నగరవ్యాప్తంగా ఉన్న పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి, సమస్యల పై ప్రశ్నిద్దాం..! అంటూ పిలుపునిచ్చారు.HYD మహానగరంలో 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదు.
HYDలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ IPS షికా గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD నగరవ్యాప్తంగా ఉన్న పట్టణ ఓటర్లు ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి, సమస్యల పై ప్రశ్నిద్దాం..! అంటూ పిలుపునిచ్చారు.HYD మహానగరంలో 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదు.
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. 5PMవరకు మెదక్లో 71.33, జహీరాబాద్లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ వివరాలు..
⏵మెదక్-76.82, దుబ్బాక-78.69, గజ్వేల్- 76.41, నర్సాపూర్-81.15, పటాన్చెరు-58.94, సంగారెడ్డి-68.48, సిద్దిపేట-69.25
⏵జహీరాబాద్-70.54, ఆందోల్- 73.69, నారాయణ్ఖేడ్-70.83, బాన్సువాడ-73.99, జుక్కల్-72.91, కామారెడ్డి-67.79, ఎల్లారెడ్డి-74.74 శాతం నమోదైంది.
ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. సా. 5గం. వరకు MBNR పరిధిలో 68.40, నాగర్ కర్నూల్లో 66.53 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్కర్నూల్- 63.56, వనపర్తి- 63.79, గద్వాల- 72.71, ఆలంపూర్- 71.23, అచ్చంపేట- 62.70, కల్వకుర్తి-69.83, కొల్లాపూర్- 61.88⏵మహబూబ్నగర్-63.26, జడ్చర్ల-72.13, దేవరకద్ర-71.90, నారాయణపేట-66.67, మక్తల్-67.61, షాద్నగర్-72.42, కొడంగల్-65.54 శాతం నమోదైంది.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. సా.5 గంటల వరకు HYDలో 39.17, మల్కాజిగిరిలో 46.27, సికింద్రాబాద్ 42.48, చేవెళ్ల 53.15 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. అందరూ ఓటేయాలని కోరారు.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. సా.5 గంటల వరకు HYDలో 39.17, మల్కాజిగిరిలో 46.27, సికింద్రాబాద్ 42.48, చేవెళ్ల 53.15 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. అందరూ ఓటేయాలని కోరారు.
నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ (72.34%) .. ఇబ్రహీంపట్నం – 63.13, మునుగోడు -79.67, భువనగిరి -74.24, NKL -72.34, తుంగతుర్తి -71.30, ALR -79.12, జనగామ -70.25, NLG -68.21, దేవరకొండ-68.31, నాగార్జునసాగర్ -71.60, MLG -70.25, HNR-72.96, KDD-72.40, సూర్యాపేట-68.95
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్ర 5 గంటల వరకు ఓవరాల్గా 70.76%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 59.92, పాలేరు -77.11, మధిర -76.97, వైరా-75.22, సత్తుపల్లి-74.42, కొత్తగూడెం -62.37, అశ్వారావుపేట- 76.67
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-64.72%, డోర్నకల్-70.86%, మహబూబాబాద్-67.19%, ములుగు-67.92%, నర్సంపేట-73.01%, పినపాక-65.91%, ఇల్లందు-69.11%గా ఉన్నాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 70.13%, హుస్నాబాద్- 73.63%, హుజూరాబాద్-68.67%, కరీంనగర్-55.82%, మానకొండూర్-71.11%, సిరిసిల్ల-69.58%, వేములవాడ-71.26 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 67.67% నమోదైంది.
Sorry, no posts matched your criteria.