Telangana

News May 13, 2024

HYD: మ.1 గంట వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.1 గంట వరకు HYDలో 19.37, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ 24.91, చేవెళ్ల 34.56 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 29.03 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 41.23%

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-45.00%, స్టే.ఘ-47.55%, పాలకుర్తి- 45.67%, పరకాల-46.70%, వర్ధన్నపేట-41.62%, వరంగల్ ఈస్ట్-32.50%, వరంగల్ వెస్ట్-31.19%గా ఉన్నాయి.

News May 13, 2024

@1 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 45.11%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి-48.40%, హుస్నాబాద్-48.83%, హుజూరాబాద్-39.66%, కరీంనగర్-37.95%, మానకొండూర్-49.10%, సిరిసిల్ల-46.19%, వేములవాడ-50.11గా ఉన్నాయి.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (50.63%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓవరాల్‌గా 50.63%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 41.67, పాలేరు -53.70, మధిర -55.38, వైరా-53.72, సత్తుపల్లి-53.87, కొత్తగూడెం -47.60, అశ్వారావుపేట- 53.63

News May 13, 2024

1 PM: MBNRలో 45.84.. NGKLలో 45.88 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ. 1గం. వరకు MBNR పరిధిలో 45.84, నాగర్ కర్నూల్‌లో 45.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 44.72, వనపర్తి- 46.28, గద్వాల- 50.45, ఆలంపూర్- 51.11, అచ్చంపేట- 44.82, కల్వకుర్తి-46.85, కొల్లాపూర్- 36.52⏵మహబూబ్‌నగర్-42.08, జడ్చర్ల-49.53, దేవరకద్ర-48.93, నారాయణపేట-45.25, మక్తల్-43.78, షాద్‌నగర్-44.30, కొడంగల్-47.59 శాతం నమోదైంది.

News May 13, 2024

జనగామ: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

image

మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఆర్టీసీ గరుడ వాహనం బస్సు రఘునాథపల్లి మండల కేంద్రంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో <<13237980>>ఢీ కొట్టిన విషయం తెలిసిందే<<>>. అయితే ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళ తీవ్రంగా గాయ పడింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

News May 13, 2024

HYD: ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోంది: వికాస్‌రాజ్‌

image

వర్షాలు, విద్యుత్‌ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. HYDలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News May 13, 2024

HYD: ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోంది: వికాస్‌రాజ్‌

image

వర్షాలు, విద్యుత్‌ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. HYDలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News May 13, 2024

HYD: ఓటేసిన GHMC మేయర్  

image

HYD బంజారాహిల్స్ NBT నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తన తండ్రి కేశవరావుతో కలిసి ఓటు వేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావాలని కోరారు.

News May 13, 2024

రామగుండం: ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

image

రామగుండం పట్టణంలో పలువురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం వారి బాధ్యత అని వారు తెలిపారు. పోలింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలను కల్పించారని పేర్కొన్నారు.